ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం అంతర్జాతీయ చమురు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా శుక్రవారం చమురు ధరలు 12% కంటే ఎక్కువగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) బ్యారెల్ ధర 12.6% పెరిగి 76.61 డాలర్లకు చేరగా, బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ 12.2% పెరిగి 77.77 డాలర్లకు చేరుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో చమురు రంగ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. BPCL షేర్లు 6.1%, IOCL షేర్లు 3.9%, HPCL షేర్లు 5.3% నష్టపోయాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa