ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉండ్రాజవరం పరిధిలో యోగాంధ్ర కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 02:31 PM

ఉండ్రాజవరం మండలం వేలివెన్నులోని కాటన్ పార్క్‌లో శనివారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఇందులో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. యోగా ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అత్తిలి సత్యనారాయణ, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో రామారావు, డిప్యూటీ ఎంపీడీవో ఆంజనేయ శర్మ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa