ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరవేగంగా సాగుతున్న పూరీ రత్న భాండాగారం మరమ్మతులు

national |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 07:23 PM

పూరీ రత్న భాండాగారం మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ఏడాది పూరీ ఆలయం తలుపులు తెరిచి మరమ్మతులు ప్రారంభించగా, ఇప్పుడు పూర్తి కావచ్చినట్లు పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ తెలిపారు. రత్న భాండాగారం చివరిసారిగా 46 ఏళ్ల క్రితం 1978లో తెరిచినట్లు వెల్లడించారు. త్వరలోనే మరమ్మత్తులు పూర్తి చేసి భక్తులకు దర్శనార్థం అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa