ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 10:38 AM

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్ సాగుతోంది. నిన్న శ్రీవారిని 64,015 మంది భక్తులు దర్శించుకోగా, స్వామివారికి 26,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఆలయ హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది. కాగా, భక్తుల రద్దీ అధికంగా ఉన్న కారణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa