ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Jul 08, 2025, 10:17 AM

తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం సెమ్మంగుప్పం సమీపంలో పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. 12 మంది పిల్లలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైలు ఢీకొనడంతో వ్యాను 50 మీటర్ల దూరంలో ఎగిరిపడి నుజ్జునుజ్జయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa