ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి అదనపు సాయం చేయండి.. కేంద్రానికి అచ్చెన్న విజ్ఞప్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 08, 2025, 11:20 AM

ఢిల్లీ పర్యటనలో భాగం మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిశారు. ఏపీ రైైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. తొతాపురి మామిడి ధర తగ్గడంతో రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. కిలో ధర రూ.8కి పడిపోడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తోందని, ఏపీకి కేంద్రం అదనపు సాయం చేయాలని మంత్రి కోరారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa