ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి పాలనలో జవాన్ భూమికి రక్షణ కరువు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 10:41 AM

కూటమి పాలనలో జవాన్ భూమికి రక్షణ కరువు. జవాన్ భూమిని ఆక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే తండ్రి. అడిగితే చంపేస్తామంటూ బెదిరింపులు.. పోలీసులకి చెప్పినా కేసు నమోదు చేయడం లేదంటూ బాధితుల ఆవేదన. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తండ్రి చెన్నకేశవులు నాయుడు నుంచి తన భూమిని రక్షించండి అంటూ వేడుకుంటున్న సైనికుడు మొగిలినాయుడు. గుడిపాల మండలం బుచ్చన్న ఖండ్రిగలో ఎకరా భూమిపై ఎమ్మెల్యే తండ్రి చెన్నకేశవులు నాయుడు కన్నేశాడని ఆవేదన వ్యక్తం చేసిన జవాన్. భూ ఆక్రమణను అడ్డుకుంటున్న తన భార్య, తల్లిని చంపేందుకు కుట్ర చేశారంటూ కన్నీరు పెట్టుకున్న సైనికుడునేను డ్యూటీకి వెళ్తే నా కుటుంబాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే తండ్రి మా అన్నతో కలిసి నా భూమిని ఆక్రమించి.. నా ఉద్యోగం కూడా పీకించేయాలని చూస్తున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్పందించి టీడీపీ ఎమ్మెల్యే తండ్రి నుండి తమను రక్షణ కల్పించాలని వేడుకున్న జవాన్


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa