ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు నాటికి ‘నైపుణ్యం’ పోర్టల్‌ను పూర్తి చేయాలి: లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 16, 2025, 12:10 PM

AP: ఆగస్టు నాటికి ‘నైపుణ్యం’ పోర్టల్‌ను పూర్తి చేసి సెప్టెంబర్ 1న ప్రారంభించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉండవల్లిలో ఆయన మాట్లాడుతూ.. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను ఓంక్యాప్ ద్వారా కల్పించాలన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. అలాగే ఏజేన్సీల చేతిలో మోసపోయిన వారికి తిరిగి స్వదేశానికి తీసుకురావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa