ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రికి భారం కాకూడదని కూతురు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 16, 2025, 12:13 PM

AP: విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇందిరానగర్‌లో నివాసముంటున్న వానపల్లి శృతికీర్తన (18) డిప్లొమా పూర్తి చేసింది. ఈసెట్‌లో 300 ర్యాంకు రావడంతో ఫ్రీ సీటు రాలేదు. దాంతో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయించేందుకు శృతికీర్తన తండ్రి రూ.5 లక్షలు అప్పు చేశాడు. తన వల్లే తండ్రి అప్పులపాలయ్యాడని శృతికీర్తన మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa