ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ విదేశాల్లో దేశ వ్యవస్థలను కించపరుస్తున్నారు: బీజేపీ ఎంపీ

national |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 03:32 PM

లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ దేశ ద్రోహి, అవినీతిపరుడని.. విదేశాల్లో భారతదేశ వ్యవస్థలను కించపరుస్తున్నారని ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరికాదని, ఇది దేశ పరువును దిగజారుస్తుందని హితవు పలికారు. రాహుల్ గాంధీ చర్యలు దేశ ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa