ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిస్‌మిస్ నీళ్లు తాగితే రక్తహీనత సమస్య దూరం: నిపుణులు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 07:32 PM

కిస్‌మిస్ నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కిస్‌మిస్ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు రాత్రిపూట కిస్‌మిస్‌లను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది. చర్మం ఆరోగ్యంగా మారుతుంది. కిస్‌మిస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa