ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగతనం చేసిందని.. గిరిజన మహిళను వివస్త్రను చేసి కొట్టారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 11:02 AM

AP: దొంగతనం చేసిందని గిరిజన మహిళను వివస్త్రను చేసి కొట్టిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. ‘ఉయ్యూరుకు చెందిన బంగారం వ్యాపారి చిట్టూరి జగదీశ్వర్ శంకర్ ఇంట్లో పని మనిషిగా చేస్తున్నాను. నాపై దొంగతనం నేరం మోపి వివస్త్రను చేసి కొట్టారు’ అని బాధిత గిరిజన మహిళ ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు మద్దతుగా మంగళవారం ప్రజాసంఘాలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa