ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణదుర్గం ఇన్ చార్జ్ సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామిపై ఏసీబీ దాడులు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 11:53 AM

కళ్యాణదుర్గం ఇన్ చార్జ్ సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామిపై ఏసీబీ దాడులు.రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.  ఓ స్థలం రిజిస్ట్రేషన్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నారాయణస్వామి.  మున్సిపాలిటీ పరిధిలోని స్థలాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్.  రిజిస్ట్రేషన్ అనంతరం లంచం ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్న సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి, రియల్ ఎస్టేట్ వ్యాపారి.  డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa