ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 12:37 PM

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈమేరకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డితో కలిసి కారంపూడిలో రూ. 15 లక్షలతో మాల కమ్యూనిటీ హాల్, ఒప్పిచర్లలో రూ. 20లక్షలతో బీసీ, ముస్లిం కమ్యూనిటీ హాల్స్ ను శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం సుపరిపాలనలో తొలిఅడుగు" చేపట్టి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa