ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయంలో ఎరువులను సక్రమంగా వినియోగించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 11:57 AM

ఖరీఫ్ సీజన్లో చేపడుతున్న వ్యవసాయంలో ఎరువులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకే వినియోగించాలని ఎంపీపీ ఆరంగి మురళీధర్ తెలిపారు. బుధవారం ఉదయం నరసన్నపేట మండలం సత్యవరం రైతు సేవ కేంద్రంలో రైతులకు ఎరువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికంగా ఎరువులు వినియోగిస్తే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ అధికారి రమ్య, రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa