2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల గడువును కేంద్ర హోంశాఖ పొడిగించింది. ముందుగా ఈనెల 31 వరకు ఉన్న గడువును ఆగస్టు 15 వరకు పెంచింది. స్వయంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లేదా ఇతరుల సిఫారసులకు కూడా ఈ గడువు వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్రం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే పెరిగిన గడువు లోపు చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa