ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుపరిపాలనతో పూర్తి సంక్షేమం అందిస్తాం.. ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 03:19 PM

పాతపట్నం నియోజకవర్గంలోని సీతారామపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసిన ఆయన, గత ఏడాదిలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, వచ్చే నాలుగేళ్లలో పూర్తి స్థాయి సంక్షేమాన్ని అందిస్తామన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా విని అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa