ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో అవినీతికి అంతేలేకుండా పోయింది: జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 02:52 PM

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ అమరావతిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో అవినీతికి అడ్డుకట్ట లేకుండా పోయిందని ఆరోపించారు. చదరపు అడుగుకు రూ.4 వేలు ఖర్చుపెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు కల్పించవచ్చని, కానీ ఇక్కడ రూ.10 వేలు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. కాంట్రాక్టులలో 10 శాతం ఇవ్వడం, అందులో 8 శాతం కమీషన్ వసూలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కేవలం అమరావతికే పరిమితం కాదని, అన్ని రంగాల్లో ఉందనది ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa