ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హజ్ యాత్రకు రూ.లక్ష.. దరఖాస్తుకు ఒక్కరోజే ఛాన్స్

national |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 01:48 PM

AP: 2026 హజ్ యాత్రకు దరఖాస్తు ప్రభుత్వం గడువు పొడిగించింది. విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ ద్వారా వెళ్లే వారికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. హజ్ యాత్ర 2026కు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ (బుధవారం) ఒక్కరోజే అవకాశం ఉందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నరు. 2025 ఎంబార్కేషన్ రద్దు కావడంతో ఇబ్బంది పడిన వారికి ప్రభుత్వం రూ.72 లక్షలు మంజూరు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa