ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులివెందుల ఓటమి జగన్‌కు చెంపదెబ్బ: హోంమంత్రి అనిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 14, 2025, 03:53 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పులివెందుల ఓటమి చెంపదెబ్బ అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. జగన్‌పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో పులివెందుల తీర్పు చెబుతోందన్నారు. "పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. ఇది మంచి ప్రభుత్వం కాబట్టే పులివెందుల ప్రజలు ఆదరించి విజయాన్ని అందించారు. ఈ విజయం కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యాన్ని రుచి చూసిన ప్రజల నమ్మకానికి నిదర్శనం" అని గురువారం ఎక్స్ వేదికగా అనిత ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa