ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పడవ బోల్తా.. 40 మంది గల్లంతు!

international |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 11:27 AM

నైజీరియాలోని వాయువ్య సోకోట్ రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్ కు వెళ్తుండగా ప్రమాదం. ఈ ఘటనలో 40 మంది గల్లంతవగా.. 10 మందిని రక్షించినట్లు పేర్కొన్న జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ . ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం . గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు. మూడు వారాల క్రితం ఉత్తర-మధ్య నైజీరియాలో నైజర్ రాష్ట్రంలో ఇదేవిధంగా సుమారు 100 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. ఆ ప్రమాదంలో 13 మంది మరణించారని.. గల్లంతయిన కొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa