ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కొత్త బార్ పాలసీకి స్పందన కరవు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 01:00 PM

ఏపీ ఎక్సైజ్ శాఖ ఇటీవల కొత్త బార్ పాలసీని విడుదల చేసింది. ఈ పాలసీకి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఐదు రోజుల్లో కేవలం 19 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 250 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినా.. కేవలం 19 మంది మాత్రమే రూ.5 లక్షలు చెల్లించి తుది దరఖాస్తులు సమర్పించారు. ఓపెన్ కేటగిరీ దరఖాస్తులకు ఆగస్టు 26 చివరి తేదీ.  ఆగస్టు 28న డ్రా తీస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa