ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమలో జోరుగా 'వజ్రాల వేట'!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 12:09 PM

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయంటే ప్రజల వజ్రాల వేటకు రెడీ అవుతుంటారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో వజ్రాల వేట మొదలైంది. జొన్నగిరి, తుగ్గలి, పెరవలి మండలాల్లో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం జరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. సాధారణ రైతులు కోటీశ్వరులైన కథలు ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నాయి. గతంలో రూ. 5 లక్షల విలువైన వజ్రం దొరికిందని దీపికా అనే మహిళ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa