ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 02:13 PM

బంగారం ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరిగి రూ.94,700కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.710 పెరిగి రూ.1,03,310 పలుకుతోంది. గత 4 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,800 పెరిగింది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో రూ.1,29,900 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa