ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు తిరస్కరించినా జగన్ కి బుద్ధి రాలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 03:00 PM

జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చినా జగన్‌కు బుద్ధి రాలేదని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. తిరుమల పవిత్రతను సైతం దెబ్బతియ్యాలని చూశాడని, ఆఖరికి టికెట్లు కూడా అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. 10న జరిగే సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ సభను విజయవంతం చేయాలని సూచించారు. అలానే ఆప్కాబ్‌ చైర్మన్‌ గండి వీరాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ నాయకుల ఫేక్‌ ప్రచారాలను టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని చాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa