ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళారీ వ్యవస్థతో రైతులు ఎంతో నష్టపోతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 02:05 PM

రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడం దారుణమని మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు అన్నారు. అయన మాట్లాడుతూ... రాష్ట్రంలో దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. పండించిన రైతుకి గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రజలకు ధరలు అందడం లేదుజ రైతులు లాభపడింది లేదు. ప్రజలు కూడా నష్టపోతున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.? రైతులను నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీరు ఉంది అని అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa