ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలారా సంయమనం పాటించండి: నేపాల్‌ అధ్యక్షుడు

international |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 06:13 PM

నేపాల్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలోదేశ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్గురువారంబహిరంగ ప్రకటన చేశారు. రాజ్యాంగానికి లోబడి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పౌరులు సంయమనం పాటించాలని కోరారు. వీలైనంత త్వరగా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa