బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగి ఆల్ టైం రికార్డుకు చేరాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.700 పెరిగి రూ1,02,000కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.771 పెరిగి రూ.1,11,280 పలుకుతోంది. గత 8 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.4,420 పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ.2,000 పెరిగి రూ.1,42,000 వద్ద ధర కొనసాగుతోంది. గత 7 రోజుల్లో కేజీ వెండిపై రూ.6,000 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa