ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పచ్చ కామెర్లతో పదో తరగతి విద్యార్థి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 01:57 PM

AP: మన్యం జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. గుమలక్ష్మిపుర మండలం బాలేష్ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నిమ్మక సుమన్ పచ్చ కామెర్ల బారిన పడి మృతి చెందాడు. కాగా, మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు పచ్చ కామెర్లు, విష జ్వరాలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అంజలి, కల్పన అనే ఇద్దరు విద్యార్థినులు పచ్చ కామెర్లతో మృతి చెందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa