ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"దగ్గుమందు మరణాలకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే కారణం"

national |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 01:56 PM

మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారుల ప్రాణాలు తీసిన ‘కోల్డ్‌రిఫ్‌’ దగ్గుమందు ఘటనలో తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాంచీపురంలోని శ్రేసన్‌ ఫార్మా యూనిట్‌ను రాష్ట్ర అధికారులు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తనిఖీ చేయలేదని ఆరోపించాయి. "దర్యాప్తులో భాగంగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) పలు లోపాలను గుర్తించింది. పర్యవేక్షణలో వైఫల్యం కారణంగా ఈ విష సిరప్‌ మార్కెట్లోకి చేరిందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa