ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా ఇన్నింగ్స్ పూర్తి.. ఆసీస్ టార్గెట్ ఇదే

sports |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 03:00 PM

ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్ పూర్తైంది. వర్షం వల్ల 26 ఓవర్లకు మ్యాచ్ కుదించగా భారత్ 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ (31), చివర్లో నితీష్ (19*) ఆకట్టుకున్నారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్, ఓవెన్, కునెమన్‌ తలో 2 వికెట్లు, స్టార్క్, నాథన్ ఎల్లిస్ చెరో వికెట్ చొప్పున తీశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ముందు 137 పరుగుల లక్ష్యం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa