ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు బస్సు ప్రమాదం రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి

national |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 10:32 AM

 కర్నూలులోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు దుర్ఘటనలో మృతి చెందినవారికి కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa