కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0 నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 9 గ్రామ పంచాయతీలకు A+, A గ్రేడ్లు సాధించాయి. చెముళ్లపల్లి (కడప), పాండ్రపాడు (గుంటూరు), కాచవరం, దుర్గి (పల్నాడు), ఏపిలగుంట (నెల్లూరు), తూపల్లి (శ్రీసత్యసాయి), గుండమాల (ప్రకాశం), సి.రెడ్డిగారిపల్లె (చిత్తూరు), సవరగూడెం (కృష్ణా) పంచాయతీలు A+, A గ్రేడ్ పొందాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa