ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలు, ఎండుద్రాక్షతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 02:51 PM

పాలు, ఎండుద్రాక్షల కలయిక ఆయుర్వేదంలో ప్రాచుర్యం పొందింది. రాత్రంతా పాలలో నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రక్తహీనత నివారించబడుతుందని, ఎముకలు, దంతాలు బలపడతాయంటున్నారు. గుండె ఆరోగ్యం, చర్మ కాంతి పెరుగుతాయని. రోగనిరోధక శక్తి, శక్తి స్థాయిలు పెంపొందుతాయని వివరిస్తున్నారు. బరువు నియంత్రణలో సహాయపడుతుందంటున్నారు రక్తాన్ని శుద్ధి చేస్తుందని. ఈ మిశ్రమం అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడుతుందని వివరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa