రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు పర్యటనను విజయవంతం చేయడానికి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ రెండు రోజులు సమిష్టిగా పనిచేసి, గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి, ఈ నెల 8న కళ్యాణదుర్గంలో నిర్వహించనున్న కనకదాసు జయంతి, విగ్రహావిష్కరణ వేడుకలకు వచ్చేలా చూడాలని దేవినేని ధర్మతేజ టీడీపీ నాయకులకు సూచించారు. గురువారం కంబదూరు మండల కేంద్రంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa