ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వంపై వస్తున్న విమర్శలనుండి డైవర్ట్ చెయ్యడానికే అసత్య ప్రచారాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 01:37 PM

17 నెలల పాలనా కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారాన్ని, ప్రజలను పూర్తిగా గాలికొదిలేసిందని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తుపాన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసిందని తేల్చి చెప్పారు. చంద్రబాబు విదేశాలకు, ఆయన కొడుకు లోకేష్ క్రికెట్ మ్యాచ్ లకు ప్రత్యేక విమానాల్లో చేస్తున్న షికార్లపై విమర్శలు రావడంతో... దాన్నుంచి డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా అబద్దపు కధనాలను వండివార్చుతుందని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa