ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పిటిషన్ తిరస్కరించిన సీబీఐ కోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 08:09 PM

 అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన అభ్యర్థనను సీబీఐ కోర్టు తిరస్కరించింది. భద్రతా కారణాలతో ప్రత్యేక ఏర్పాట్లు అవసరమని జగన్ పేర్కొన్నా, కోర్టు అంగీకరించలేదు. యూరప్ పర్యటనలో ఫోన్ నంబర్ మార్చడం, బెయిల్ షరతులు ఉల్లంఘించారన్న అంశంపై సీబీఐ అభ్యంతరం తెలిపింది. నవంబర్ 21న జగన్ స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa