ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లి కిడ్నీ రాకెట్.. నిందితులపై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 02:57 PM

AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఆస్పత్రి యజమాని ఆంజనేయులు, మరో వైద్యుడితో పాటు బ్రోకర్లు పద్మ, సత్యలపై మానవ అవయవాల అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. విశాఖకు చెందిన యమున అనే మహిళ అదృశ్యం కేసుతో కిడ్నీ రాకెట్ బయటపడింది. సత్య, పద్మ డబ్బు ఆశ చూపి అమాయకులను కిడ్నీ మార్పిడి దందాలోకి దింపుతున్నారు. యమునను కూడా తీసుకొచ్చి కిడ్నీ తొలగిస్తుండగా.. ఆమె మృతి చెందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa