ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటి, బొప్పాయి కలిపి తింటే ప్రాణానికే ముప్పు!

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 03:38 PM

అరటి పండు, బొప్పాయి రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఈ రెండు పండ్లను కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని కలిపి తింటే వాంతులు, విరేచనాలు, అజీర్ణం, కడుపు నొప్పి, శ్వాస సమస్యలు, ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఈ రెండింటిని కలిపి తినకపోవడమే మంచిదంటున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa