ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గువాహటిలో 140 పరుగులతో టీమీండియా ఆలౌట్.. దక్షిణాఫ్రికా గెలుపు

sports |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 01:49 PM

భారత్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో పరాజయం చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్ సైమన్ హార్మర్ 6 వికెట్లు తీసి భారత్ పతనానికి కారణమయ్యాడు. ఈ ఓటమితో భారత్ వైట్‌వాష్‌కు గురైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa