ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్డీఏ పథకాలు ఇంటింటా ప్రచారం: రైతుల ఆదరణ కోరిన కూటమి నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 27, 2025, 02:26 PM

మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కామన దొడ్డి గ్రామంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఎన్ రాఘవేంద్ర రెడ్డి, జనసేన పార్టీ కోసిగి మండల అధ్యక్షులు చింతల గేని వీరారెడ్డి, కోసిగి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తిరెడ్డి, జ్ఞానేష్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు రైతులను కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి, వారి మద్దతు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa