ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాలకు టీడీపీ ఎంపీ శ్రీనివాసులురెడ్డి గుడ్ బై?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 06:22 PM

AP: త్వరలో టీటీడీకి బిగ్ షాక్ తగలనుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. త్వరలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబుతో సైతం చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా కుమారుడు రాఘవరెడ్డి బరిలోకి దిగుతారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa