శ్రీలంకకు మానవతా సాయం తీసుకెళ్లే విమానానికి భారత్ అనుమతి నిరాకరించిందని పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు పాకిస్తాన్ నుంచి ఓవర్ఫ్లైట్ క్లియరెన్స్ అభ్యర్థన రాగా, అదే రోజు అనుమతి ఇచ్చినట్లు భారత్ స్పష్టం చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక ప్రజలకు సహాయం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa