ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడి నుంచి ఇంటికి వచ్చాక కాళ్లు కడుక్కోకూడదు.. ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Dec 25, 2025, 10:25 AM

గుడి నుంచి ఇంటికి రాగానే కాళ్లు కడుక్కోవడం లేదా స్నానం చేయడం వల్ల ఆలయం నుంచి తెచ్చుకున్న దైవ శక్తి తొలగిపోతుందని పురోహితులు చెబుతుంటారు. దేవాలయం శక్తి కేంద్రం కాబట్టి, అక్కడ దైవ శక్తి మనతో పాటు ఇంటికి వస్తుంది. వెంటనే నీళ్లతో శుభ్రం చేసుకుంటే ఆ శక్తి పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఇంటికి వచ్చాక కొద్దిసేపు దేవుడిని స్మరించుకుంటూ ధ్యానం చేయాలి. ఇలా చేస్తే ఆలయం నుంచి వచ్చిన శక్తి మనలో స్థిరపడుతుంది. ఆ తర్వాత స్నానం చేయడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa