ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి

national |  Suryaa Desk  | Published : Thu, Dec 25, 2025, 10:26 AM

ఇటీవల ఇండిగో సంస్థ సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో మరో రెండు కొత్త విమానయాన సంస్థలకు అనుమతి మంజూరు చేసింది. ఆల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ ప్రెస్ సంస్థలకు పౌర విమానయాన శాఖ నిరభ్యంతర పత్రాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శంక్ ఎయిర్ సంస్థ కూడా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa