ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘బృందావనం’ ఆలయం నుండి భక్తులకి కీలక ప్రకటన జారీ

national |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 02:35 PM

ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ‘బృందావనం’ ఆలయం కీలక ప్రకటన జారీ చేసింది. జనవరి 5 వరకు ఆలయానికి రావొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది. కొత్త ఏడాది సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని, నియంత్రణ కష్టంగా మారిందని పేర్కొంది. ముఖ్యంగా బృందావనంలోని శ్రీ బాంకే బిహారీ ఆలయంలో రద్దీ విపరీతంగా ఉంది. దీంతో బాంకే బిహారీ ఆలయ పూజారి భక్తులకు విజ్ఞప్తి చేశారు. జనవరి 5 వరకు భక్తులు రావొద్దని, ఆ తర్వాత ఆలయాన్ని సందర్శించుకోవచ్చని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa