ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు

business |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 10:20 AM

మెమరీ చిప్‌ల కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల ధరలు పెరగనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెరిగిన డిమాండ్ కారణంగా చిప్ తయారీ కంపెనీలు HBM చిప్‌ల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో DRAM, NAND ఫ్లాష్ మెమరీ చిప్‌లకు కొరత ఏర్పడి, కొన్ని చిప్‌ల ధరలు ఇప్పటికే 60% పెరిగాయి. రాబోయే రెండు నెలల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు 4-8% పెరగవచ్చని అంచనా. ఈ ధరల పెరుగుదల వల్ల 2026లో అమ్మకాలు 10-12% తగ్గొచ్చని AIMRA తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa