ఈ రోజు సోమవారం ఉదయం 6 గంటల సమయానికి, భక్తుల రద్దీ సాదారణం,నిన్న *86,477* మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని *01* గదులలో భక్తులు చేచియున్నారు,ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు *04* గంటలు పట్టవచ్చును. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు 3 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa