ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2019, 09:35 AM

రెండో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. బాలా త్రిపుర సుంద‌రీదేవిగా దర్శనం ఇస్తోన్న జగన్మాత దుర్గమ్మ మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa