ఈ రోజు మంగళవారం, 01.10.2019 ఉదయం 5 గంటల సమయానికి, నిన్న *65,028* మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,నిన్న *30,496* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని *19* గదులలో భక్తులు చేచియున్నారు, ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు *16* గంటలు పట్టవచ్చును. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు 2.66 కోట్లు,
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa