ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల సమాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 08:49 AM

ఈ రోజు మంగళవారం, 01.10.2019 ఉదయం 5 గంటల సమయానికి, నిన్న *65,028* మంది భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,నిన్న *30,496* మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు స్వామివారి సర్వదర్శనం


  కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని *19* గదులలో భక్తులు చేచియున్నారు, ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు *16* గంటలు పట్టవచ్చును. నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు సమర్పించిన నగదు 2.66 కోట్లు,






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa